‘ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం’ | No State Will Be Given Special Status Says Madhav | Sakshi
Sakshi News home page

Mar 29 2018 10:23 AM | Updated on Mar 22 2024 10:49 AM

 ప్రత్యేక హోదా అంశం దేశంలో ముగిసిన అధ్యాయమని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎమ్మెల్సీ మాధవ్‌ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదా ఉన్నట్లు ఆయా రాష్ట్రాల వెబ్‌సైట్లలో చూపిస్తే బీజేపీ వెంటనే తగిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో దేనికీ ప్రత్యేక హోదా లేదని చెప్పారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement