నిర్భయ దోషుల ఉరిశిక్ష విచారణ వాయిదా | Nirbhaya Case : Supreme Court Postponed Requime Action On Accussed | Sakshi
Sakshi News home page

నిర్భయ దోషుల ఉరిశిక్ష విచారణ వాయిదా

Dec 18 2019 4:04 PM | Updated on Mar 20 2024 5:39 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ దోషులకు ఉరిశిక్షపై విచారణ వాయిదా పడింది. కేసు తదుపరి విచారణను ఢిల్లీ పాటియాల హౌస్‌ కోర్టు జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది. కాగా నిర్భయ అత్యాచారం, హత్యకేసులో దోషి అక్షయ్‌ కుమార్‌ సింగ్‌ తనకు విధించిన మరణ శిక్షపై వేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇవాళ ఉదయం కొట్టివేసిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement