వేడెక్కుతున్న నంద్యాల టీడీపీలో వర్గపోరు | Nandyal TDP Group War Between Akhila Priya And AV Subba Reddy | Sakshi
Sakshi News home page

Mar 25 2018 8:57 AM | Updated on Mar 21 2024 8:52 PM

నంద్యాల టీడీపీలో వర్గపోరు మరోసారి బయటపడింది. మంత్రి అఖిల ప్రియ చుట్టు అసమ్మతి రాగాలు ఎక్కువ కావటంతో ఆళ్లగడ్డ రాజకీయం మరోసారి వేడెక్కింది. మంత్రి అఖిలప్రియ, టీడీపీ సీనియర్‌ నేత, దివంగత భూమా నాగిరెడ్డి ప్రధాన అనుచరుడు  ఏవీ సుబ్బారెడ్డికి మధ్య కోల్డ్‌వార్‌ మళ్లీ తెరమీదకు వచ్చింది. భూమా వర్థంతికి తనకు  పిలుపు రాలేదని మంత్రి అఖిల ప్రియపై తీరుపై సుబ్బారెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement