జేసీ దివాకర్‌ రెడ్డి అలక, రాజీ నామా డ్రామా | Sakshi
Sakshi News home page

జేసీ దివాకర్‌ రెడ్డి అలక, రాజీ నామా డ్రామా

Published Mon, Jul 23 2018 3:59 PM

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి అలక, రాజీ నామా డ్రామాకు తెరపడినట్లయింది. సోమవారం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును అమరావతిలో కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సూచన మేరకు సీఎంఓ అధికారులను కలిశానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement