రగులుతున్న మేయర్‌-కార్పొరేటర్ల పోరు! | mlc buddha venkanna meets vijayawada corporators | Sakshi
Sakshi News home page

రగులుతున్న మేయర్‌-కార్పొరేటర్ల పోరు!

Feb 14 2018 3:56 PM | Updated on Mar 22 2024 11:25 AM

నగర మేయర్‌ కోనేరు శ్రీధర్‌, టీడీపీ కార్పొరేటర్ల మధ్య తలెత్తిన అసమ్మతిపోరు ఇంకా సద్దుమణగలేదు. నోటి దురుసుతో అందరినీ బూతులు తిడుతున్న మేయర్‌ శ్రీధర్‌ను ఆ పదవి నుంచి తప్పించాల్సిందేనని స్వపక్ష కార్పొరేటర్లు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ కార్పొరేటర్లతో పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న బుధవారం సమావేశమయ్యారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement