భార‍్య, ముగ‍్గురు పిల‍్లలను చంపి గొంతుకోసుకున్నాడు | Sakshi
Sakshi News home page

భార‍్య, ముగ‍్గురు పిల‍్లలను చంపి గొంతుకోసుకున్నాడు

Published Tue, Dec 12 2017 7:35 PM

కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన ఓ వ‍్యక్తి భార్యా,పిల్లలను దారుణంగా హతమార్చి, అనంతరం అతడు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ విషాద సంఘటన మంగళవారం ఉదయం తమిళనాడులో చోటుచేసుకుంది. చెన‍్నై పమ‍్మల్‌ ప్రాంతంలో నివాసం ఉంటున‍్న దామోదరన్‌ అనే వ‍్యక్తి ఇవాళ ఉదయం భార‍్య, ముగ్గురు పిల‍్లలను కొడవలితో దాడిచేసి నరికి చంపాడు.