భార‍్య, ముగ‍్గురు పిల‍్లలను చంపి గొంతుకోసుకున్నాడు | man killed family members | Sakshi
Sakshi News home page

Dec 12 2017 7:35 PM | Updated on Mar 21 2024 8:47 PM

కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన ఓ వ‍్యక్తి భార్యా,పిల్లలను దారుణంగా హతమార్చి, అనంతరం అతడు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ విషాద సంఘటన మంగళవారం ఉదయం తమిళనాడులో చోటుచేసుకుంది. చెన‍్నై పమ‍్మల్‌ ప్రాంతంలో నివాసం ఉంటున‍్న దామోదరన్‌ అనే వ‍్యక్తి ఇవాళ ఉదయం భార‍్య, ముగ్గురు పిల‍్లలను కొడవలితో దాడిచేసి నరికి చంపాడు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement