మామిడిని వీడని రసాయనాల భూతం | Indian traders using ethylene powder sachets from China to ripen fruit | Sakshi
Sakshi News home page

మామిడిని వీడని రసాయనాల భూతం

May 5 2018 11:55 AM | Updated on Mar 22 2024 11:06 AM

మామిడిని రసాయనాల భూతం వీడటం లేదు. హైకోర్టు ఆదేశాలతో కాల్షియం కార్బైడ్‌ విని యోగం నియంత్రణలోకి వచ్చినా ప్రత్యామ్నాయంగా ప్రమాదకర ఇథెఫాన్‌ మిశ్రమం వినియోగం పెట్రేగిపోతోంది. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఇథెఫాన్‌ మిశ్రమం పొట్లాలను నీటిలో తడిపి మామిడి పండ్లపై వేసి కృత్రిమంగా మాగబెడుతున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement