సరిహద్దుల్లో బంకర్లు.. | India Builds Bunkers Along Pakistan Border To Protect People | Sakshi
Sakshi News home page

Feb 28 2019 5:58 PM | Updated on Mar 22 2024 11:16 AM

నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వెంబడి నివసిస్తున్న ప్రజల రక్షణ కోసం భారత ప్రభుత్వం భారీ చర్యలు చేపట్టింది. దాయాది దేశం కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లఘించి దాడులు జరిపినప్పుడల్లా సైన్యంతో పాటు, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి పరిస్థితి తల్తెతకుండా ఉండేందుకు సరిహద్దుల్లో నివసిస్తున్న కుటుంబాల కోసం దాదాపు 14వేలకు పైగా బంకర్లను భారత ప్రభుత్వం నిర్మిస్తుంది. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement