బెంగళూరులో కప్పల పెళ్లి | Frogs married in Karnataka to please the rain gods | Sakshi
Sakshi News home page

బెంగళూరులో కప్పల పెళ్లి

Jun 8 2019 4:16 PM | Updated on Mar 22 2024 10:40 AM

జలక్షామం, వర్షాభావాన్ని నివారిం చేందుకు ఉడుపి జిల్లా నాగరిక సమితి ట్రస్టు, పంచరత్న సేవా ట్రస్టు ఆధ్వర్యంలో కప్పలకు  వైభవంగా పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉడుపి కిదియూర్‌ హోటల్‌ ఆవరణలో శనివారం ఈ కప్పల పెళ్లి వైభవంగా నిర్వహించారు. ఉదయం 11 గంటలకు నగరంలోని మారుతి విధికా నుంచి ఊరేగింపుగా పెండ్లిబృందం బయలుదేరి పాత డయాన సర్కిల్‌ గుండా కవి ముద్దణ మార్గంలో ఉడుపి కిదియూర్‌ హోటల్‌ వద్దకు చేరుకుని, అనంతరం కప్పలకు వివాహం చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement