అలాంటప్పుడు వైజాగ్‌ను రాజధాని చేయాల్సింది.. | Former CS IYR Krishna rao takes on cm chandrababu | Sakshi
Sakshi News home page

Oct 8 2017 4:37 PM | Updated on Mar 20 2024 1:44 PM

ఏపీ రాజధానిని అందరి అంగీకారంతోనే నిర్మించాలని మాజీ సీఎఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు డిమాండ్‌ చేశారు. ఏక పక్షంగా నిర్మించిన రాజధానులు విజయవంతం కాలేదని హెచ్చరించారు. రాజధానులు మహానగరాలుగా ఉండాల్సిన అవసరం లేదని, మహానగరమే అవసరమనుకుంటే విశాఖను ఎంపిక చేసి ఉండాల్సిందని అన్నారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement