‘‘రాష్ట్రంలో జనం అంతా కలిస్తే జగన్‌’ | DL Ravindra Reddy appeals to electorate to vote for YSRCP at Mydukur | Sakshi
Sakshi News home page

‘‘రాష్ట్రంలో జనం అంతా కలిస్తే జగన్‌’

Mar 29 2019 3:50 PM | Updated on Mar 21 2024 10:58 AM

 ‘‘సాధారణంగా గ్రామాల్లో మాట్లాడుకుంటాం. అంటే ఇద్దరు మనుషులు కలిస్తే... నువ్వు నేను కలిస్తే...మనం అంటాం. అలాగే మనం... మనం కలిస్తే.... జనం అంటారు. ఇలాంటి జనం అంతా రాష్ట్రంలో కలిస్తే జగన్‌’’ అని వైఎస్సార్ సీపీ నేత, మాజీమంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం వైఎస్సార్ జిల్లా మైదుకూరు బహిరంగ సభలో మాట్లాడుతూ... నువ్వు నేను కలిస్తే మనం. మనం మనం కలిస్తే జనం. జనం జనం కలిస్తే వైఎస్‌ జగన్‌. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement