బాధ్యులపై చర్యలు తీసుకొంటాం: సీఎస్‌ | CS Subramanyam Conducted the Review with the TTD Officials | Sakshi
Sakshi News home page

బాధ్యులపై చర్యలు తీసుకొంటాం: సీఎస్‌

Aug 25 2019 6:40 PM | Updated on Aug 25 2019 6:44 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో సమీక్ష నిర్వహించారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అలాగే  ఆర్టీసీ బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం గురించి ఆయన ఈ సందర్భంగా ఆరా తీశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement