కృష్ణాజిల్లా కలెక్టర్‌ కుమార్తె వివాహానికి సీఎం వైఎస్‌ జగన్‌

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం కృష్ణాజిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌ కుమార్తె వివాహానికి హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, వైఎస్సార్‌ సీపీ నేతలు ఈ వేడుకకు హాజరయ్యారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top