మరో సామాజిక డ్రామాకు తెరతీసిన టీడీపీ | CM Chandrababu Naidu Takes Key Decisions In Cabinet Meeting | Sakshi
Sakshi News home page

మరో సామాజిక డ్రామాకు తెరతీసిన టీడీపీ

Jun 20 2018 6:47 AM | Updated on Mar 22 2024 11:06 AM

ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం మరో సామాజిక డ్రామాకు తెరతీసింది. రాష్ట్రంలో సామాజిక వర్గాల హోదా మార్పుపై అధ్యయనం చేసి, నివేదిక ఇచ్చేందుకు ప్రత్యేకంగా కమిషన్‌ను ఏర్పాటు చేయడానికి మంగళవారం మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement