ముఖ్యమంత్రిపై కారంపొడితో దాడి | Chilli Powder Attack On Arvind Kejriwal At Delhi | Sakshi
Sakshi News home page

Nov 20 2018 8:20 PM | Updated on Mar 22 2024 10:55 AM

కారంపొడితో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై దాడికి దిగాడు ఓ దుండగుడు. సాక్షాత్తూ సచివాలయంలోనే ఈ దాడి జరిగింది. పోలీసులు తెలిపి వివరాల ప్రకారం..  అనిల్ కుమార్ అనే వ్యక్తి సిగరేట్‌ ప్యాకెట్‌లో కారం పొడి నింపుకొని సచివాలయంలోకి దూసుకొచ్చారు. భోజనం సమయం కావడంతో ముఖ్యమంత్రి తన గదిలో నుంచి బయటికి వస్తుండగా ఆయనపై కారంపొడి చల్లాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement