చిదంబరానికి సీబీఐ షాక్‌ | Sakshi
Sakshi News home page

చిదంబరానికి సీబీఐ షాక్‌

Published Mon, Nov 26 2018 6:07 PM

 ఎయిర్‌సెల్‌ మ్యాక్సిస్‌ కేసులో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయనను ప్రాసిక్యూట్‌ చేసేందుకు అనుమతి ఇచ్చినట్టు సీబీఐ సోమవారం పటియాలా హౌస్‌ కోర్టుకు తెలిపింది. ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌‌ కేసు విచారణను చేపట్టిన ప్రత్యేక న్యాయస్ధానం న్యాయమూర్తి ఓపీ సైనీకి ఈ మేరకు సీబీఐ స్పష్టం చేసింది.