నిజామాబాద్ అర్బన్ బీజేపీలో భగ్గుమన్న అసమ్మతి | BJP Activists Attack On Thier Own Ofices In Nizamabad And Hyderabad | Sakshi
Sakshi News home page

నిజామాబాద్ అర్బన్ బీజేపీలో భగ్గుమన్న అసమ్మతి

Nov 2 2018 3:51 PM | Updated on Mar 21 2024 6:46 PM

 బీజేపీలో ఎప్పుడూ లేని కొత్తగా అసమ్మతి చెలరేగింది. రెండో విడతలో టిక్కెట్‌ ఆశించి భంగపడ్డ కొందరు నాయకులు అదిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శేరిలింగపల్లి టిక్కెట్‌ ఆశించిన డాక్టర్‌ నరేష్‌, కసిరెడ్డి భాస్కర్‌ రెడ్డిలు తమకు టిక్కెట్‌ దక్కక పోవడంతో నిరసనకు దిగారు. బీజేపీ కార్యాలయం వద్ద ఇద్దరూ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement