‘పిచ్చి అల్లర్లను వెంటనే ఆపేయాలి’ | Arvind Kejriwal Meet Injured Victims In Delhi Violence At Hospital | Sakshi
Sakshi News home page

‘పిచ్చి అల్లర్లను వెంటనే ఆపేయాలి’

Feb 25 2020 7:02 PM | Updated on Mar 21 2024 11:40 AM

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) పై ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో గాయపడిన వారిని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మంగళవారం పరామర్శించారు. ఈ అల్లర్లలో గాయపడిన వారిని ఢిల్లీలోని జీటీబీ, మాక్స్‌ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా అల్లర్లలో గాయపడిన బాధితులను కలిశారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ‘ఈ ఘర్షణ చోటు చేసుకున్న ప్రాంతంలో ఎవరు గాయపడకుండా తప్పించుకోలేదు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement