రైతులను నిండా ముంచేసిన చంద్రబాబు సర్కారు | AP Minister Kurasala Kannababu Fires on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

రైతులను నిండా ముంచేసిన చంద్రబాబు సర్కారు

Jul 1 2019 7:45 PM | Updated on Mar 22 2024 10:40 AM

గత చంద్రబాబునాయుడు సర్కారు నిర్వాకం.. రైతులను నిండా ముంచేసింది. చంద్రబాబు ప్రభుత్వం.. ఏపీ సీడ్స్‌ సంస్థకు రూ. 380 కోట్లు ఎగనామం పెట్టింది. నిధులు ఇవ్వకపోవడంతో ఏపీ సీడ్స్‌ సంస్థ రాష్ట్రంలో రైతులకు కావాల్సిన విత్తనాలు సేకరించలేకపోయింది. దీంతో ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు విత్తనాలు లేకుండాపోయాయి.

Advertisement
 
Advertisement
Advertisement