ఈ రోజు ఉదయం మాడుగుల, సాయంత్రం పెందుర్తి నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగింది. ఉదయం ఎండ, ఉక్కపోత ఎక్కువగా ఉన్నాయి. మధ్యాహ్నం కాసేపు కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడింది. ఈ రోజు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, అగ్రిగోల్డ్ బాధితులు, డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువకులు ఇలా ఎందరో నన్ను కలిసి సమస్యలు చెప్పుకున్నారు. మనసులేని పాలనలో ప్రజలకెన్ని కష్టాలో. కఠినమైన పాలకుడు ఉంటే కడగండ్లే మిగులుతాయి.
254వ రోజు పాదయాత్ర డైరీ
Sep 5 2018 6:46 AM | Updated on Mar 22 2024 11:07 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement