సోంపేట మండలం బారువ ఎస్సీ హాస్టల్లో విద్యార్థుల భోజనం కోసం వండించేందుకు సిద్ధం చేసిన బియ్యంలో బయటపడ్డ పురుగులివి. ఈ విషయాన్ని అక్కడి అధికారులు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో కూడా చూడొచ్చు.
ఎస్సీ హాస్టల్ విద్యార్థుల భోజనం బియ్యంలో పురుగులు
Jul 5 2025 11:08 PM | Updated on Jul 5 2025 11:08 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement