సమైక్యాంధ్ర తీర్మానమే మా ప్రధాన డిమాండ్ | YS Vijayamma demands resolution for united State | Sakshi
Sakshi News home page

Dec 12 2013 10:13 AM | Updated on Mar 21 2024 8:11 PM

సమైక్యాంధ్ర తీర్మానమే తమ ప్రధాన డిమాండ్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, శాసనసభాపక్ష నేత వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్లో వైఎస్ విజయమ్మ సాక్షితో మాట్లాడుతూ...శాసనసభలో సమైక్యాంధ్ర తీర్మానం జరిగితేనే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement