‘‘ఆరోజు సెప్టెంబర్ 2వ తేదీన నా తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్లో ప్రయాణిస్తూ అదృశ్యమైన రోజు నేను ఎంతటి నరకయాతన అనుభవించానో ఇప్పుడు ఈ విమాన ప్రమాదంలో గల్లంతైనవారి కుటుంబాలు అంతే వేదన అనుభవిస్తున్నాయి’’అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.
Jul 26 2016 8:11 AM | Updated on Mar 21 2024 7:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement