ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం భేటీ | TN CM Meets Modi, Seeks Ordinance to Conduct Bull Taming | Sakshi
Sakshi News home page

Jan 19 2017 11:29 AM | Updated on Mar 20 2024 1:57 PM

జల్లికట్టు నిర్వహణకు అనుమతి ఇవ్వాలని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఇందుకోసం ఆర్డినెన్స్ జారీ చేయాలని విన్నవించారు. ఢిల్లీలో గురువారం ప్రధాని మోదీని ఆయన నివాసంలో పన్నీరు సెల్వం కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. జల్లికట్టు నిర్వహణ కోసం తమిళనాడులో ఆందోళనలు తీవ్రమైన నేపథ్యంలో ఆయన ప్రధానితో సమావేశమయ్యారు. ఇటీవల పన్నీరు సెల్వం ఇదే విషయంపై ప్రధానికి లేఖ రాశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement