కుమ్మరిపాలెంలో ఉద్రిక్తత | Tension on machilipatnam mandal kummaripalem | Sakshi
Sakshi News home page

Jan 2 2017 6:35 PM | Updated on Mar 22 2024 11:05 AM

కృష్ణాజిల్లా బందరు మండలం కుమ్మరిపాలెంలో సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణ నిమిత్తం భూసేకరణకు వచ్చిన ప్రభుత్వాధికారులను స్థానికులు అడ్డుకున్నారు. అక్రమంగా నిర్మించిన పేదల ఇళ్లను కూల్చివేయడానికి ప్రభుత్వ అధికారులు ప్రయత్నించడంతో స్థానికులు ప్రతిఘటించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement