రాష్ట్రంలో ప్రైవేటు పాఠశా లల్లో ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ఫీజుల నియంత్రణకు చేపట్టిన చర్యలు బుట్టదాఖల య్యాయి. విద్యాశాఖ ఆరు నెలల పాటు కసరత్తు చేసి, ఫీజుల నియంత్రణకు చేపట్టాల్సిన చర్య లపై మూడు నెలల కిందటే ప్రభుత్వ ఆమో దానికి ప్రతిపాదనలు పంపితే.. తాజాగా ప్రభు త్వం ఆ ప్రతిపాదనలను పక్కన పెట్టేసింది.