వచ్చే వెయ్యి రోజుల్లో 18 వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీయిచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవంగా సందర్భంగా ఢిల్లలోని మానెక్ షా ఆడిటోరియం నుంచి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. డిజిటల్ ఇండియా గొప్ప ప్రయత్నం, కాని ఇప్పటికీ దేశంలోని చాలా గ్రామాలకు కరెంట్ లేదని ఉత్తరాఖండ్ కు చెందిన భరద్వాజ్ అనే విద్యార్థి అడిగిన ప్రశ్నకు పై విధంగా మోదీ సమాధానం ఇచ్చారు.
Sep 4 2015 11:05 AM | Updated on Mar 22 2024 11:19 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement