లాలూ ప్రసాద్‌కు ఎదురుదెబ్బ | Sakshi
Sakshi News home page

లాలూ ప్రసాద్‌కు ఎదురుదెబ్బ

Published Mon, May 8 2017 11:35 AM

పశువుల దాణా కుంభకోణం కేసుల్లో బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కుంభకోణానికి సంబంధించి దర్యాప్తు సంస్థ సీబీఐ వేసిన కేసుల్లో తాజా విచారణను సైతం ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.