'శేషాచలం' సాక్షులను విచారిస్తున్న సిట్ | SIT quizzing witness of sheshachalam encounter | Sakshi
Sakshi News home page

Jul 22 2015 6:54 AM | Updated on Mar 21 2024 6:46 PM

శేషాచలం ఎన్కౌంటర్ కేసులో సాక్షులను సిట్ విచారిస్తోంది. తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో సిట్ బృందం విచారణ చేస్తోంది. సోమవారం అర్ధరాత్రి తమిళనాడులోని తిరువన్నామలై నుంచి సాక్షులను తీసుకువచ్చారు. అయితే తమవారి ప్రాణాలకు ముప్పు ఉందని సాక్షుల బంధువుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement