తెలంగాణ ఎంసెట్-2 ఎం ట్రెన్స ప్రశ్నపత్రాల లీకేజీలో ఇద్దరు ప్రధాన నిందితులు రాజ్వర్మ (44), సంజయ్ కుమార్ ప్రభాత్ (40)లను శుక్రవారం అరెస్టు చేసినట్లు రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) ఐజీ సౌమ్య మిశ్రా తెలిపారు. బిహార్కు చెందిన రాజ్ వర్మ ఢిల్లీలో ఉంటూ అక్కడే బార్, రెస్టారెంట్ను నిర్వహిస్తున్నాడు. లీకై న రెండు సెట్ల ఎంసెట్-2 ప్రశ్నపత్రాలతో బెంగళూరులో 3 క్యాంపులు ఏర్పాటు చేసి 40 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చాడు.