‘పుష్కర’ దోపిడీపై విచారణ జరపాలి | Parthasarathi comments on TDP leaders | Sakshi
Sakshi News home page

Jul 14 2016 12:40 PM | Updated on Mar 22 2024 11:06 AM

పుష్కరాల పనుల్ని టీడీపీ నేతలు దోపిడీకి ఆయుధంగా మలుచుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. వందల కోట్ల పుష్కరాల నిధుల దోపిడీకోసం ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేస్తూ పనుల్ని నామినేషన్ విధానంలో కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement