'అది భస్మాసుర హస్తం.. మీకే డేంజర్' | Pak uses terrorism as State policy which is suicidal: Naidu | Sakshi
Sakshi News home page

Oct 26 2016 8:15 PM | Updated on Mar 21 2024 6:40 PM

పాకిస్థాన్లోని క్వెట్టాలో పోలీస్ అకాడమీపై ఉగ్రవాదులు దాడులు చేయడాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఖండించారు. 61మంది అమాయకులు బలయ్యారని అన్నారు. ఇప్పటికైనా పాకిస్థాన్ ఉగ్రవాదం విషయంలో వాస్తవాలు గ్రహించాలని, ఉగ్రవాదాన్ని దేశ విధానంగా కొనసాగించడం సాక్షాత్తు ఆత్మహత్యా సాదృశ్యమే అని చెప్పారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement