స్వాతి పొలంలోనే నరేశ్‌ను చంపేశారు | naresh was murderded by swathi father, bhuvanagiri police | Sakshi
Sakshi News home page

May 27 2017 10:38 AM | Updated on Mar 21 2024 8:11 PM

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన నరేశ్‌ అదృశ్యం కేసు ఊహించిన మలుపే తిరిగింది. స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డే నరేశ్‌ను కిరాతకంగా హత్యచేసినట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో పోలీసులు శనివారం ఉదయం శ్రీనివాసరెడ్డిని అరెస్ట్‌ చేశారు. శ్రీనివాస రెడ్డి సోదరుడు, సోదరుడి కుమారుల పేర్లను కూడా నిందితుల జాబితాలో చేర్చారు. మే 1 నుంచి నరేశ్‌ అదృశ్యంకాగా, అతని ప్రియురాలు స్వాతి మే 16న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆద్యంతం మలుపులతో కూడిన ప్రేమగాథ చివరికి తీవ్రవిషాదాంతంగా ముగిసినట్లయింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement