ఐస్‌క్రీమ్‌ అమ్మిన మంత్రి కేటీఆర్‌ | minister ktr turns cooli in ice cream polour for gulaabi cooli dinalu | Sakshi
Sakshi News home page

Apr 14 2017 4:51 PM | Updated on Mar 20 2024 5:24 PM

టీఆర్ఎస్‌ కూలీ దినాల్లో భాగంగా ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు కూలీ పని చేశారు. కొంపల్లిలోని ఓ ఐస్‌క్రీమ్‌ పార్లర్‌లో శుక్రవారం ఆయన ఐస్‌క్రీమ్‌ అమ్మి రూ.లక్షలు సంపాదించారు. ఒక ఐస్‌క్రీమ్‌కు ఎంపీ మల్లారెడ్డి రూ.5 లక్షలకు కొనగా, మరో ఐస్‌క్రీమ్‌కు స్థానిక నేత శ్రీనివాస్‌ రెడ్డి అనే వ్యక్తి రూ.లక్ష చెల్లించారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్‌లో ఈనెలలో జరగనున్న బహిరంగ సభకు విరాళాలు సేకరించే కార్యక్రమంలో భాగంగా కేటీఆర్‌ ఐస్‌ క్రీమ్‌ అమ్మారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement