ఏపీ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు ఫోన్ సంభాషణలను టీడీపీ పార్టీకి చెందిన ఓ కార్యకర్త రికార్డు చేశాడన్న వార్త ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. శ్రీశైలం పాలక మండలిలో పార్టీకి చెందిన ఓ నేతకి అవకాశం కల్పించే విషయాన్ని కార్యకర్త తన సెల్ ఫోన్ లో రికార్డు చేసి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.