అప్పు తీర్చమంటే స్ర్కూ డ్రైవర్‌తో పొడిచాడు | Sakshi
Sakshi News home page

అప్పు తీర్చమంటే స్ర్కూ డ్రైవర్‌తో పొడిచాడు

Published Sun, Jun 25 2017 10:34 AM

నగరంలోని వన్ టౌన్ చిట్టినగర్‌లో దారుణం జరిగింది. గ్రంది వెంకట రంగారావు అనే వ్యక్తిని సెల్‌ఫోన్ మెకానిక్ గా పనిచేస్తున్న తాజ్ అనే యువకుడు స్ర్కూ డ్రైవర్‌తో పొడిచాడు.