అర్థవంతమైన చర్చ జరగాలి: కోటంరెడ్డి | kotamreddy sridhar reddy at assembly media point | Sakshi
Sakshi News home page

Mar 6 2017 10:30 AM | Updated on Mar 20 2024 1:43 PM

నూతన అసెంబ్లీలోనైనా అర్థవంతమైన చర్చ జరగాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా సోమవారం మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడిన ఆయన.. అసెంబ్లీ ప్రసారాలకు అన్ని చానళ్లకు అవకాశం ఇవ్వాలని సూచించారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement