కాపు ఉద్యమం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు మొండి వైఖరి అవలంభిస్తున్నారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లాలో శనివారం ఆయన 'సాక్షి' తో మాట్లాడుతూ ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా కాపు సత్యాగ్రహ దీక్షలు చేపడుతున్నామన్నారు. కర్నూలులో నిర్వహించే కాపు సత్యాగ్రహ దీక్షలో తాను పాల్గొంటున్నట్లు తెలిపారు. బాబు వైఖరిని కాపు జాతంతా గమనిస్తోందన్నారు.
Feb 26 2017 7:09 AM | Updated on Mar 21 2024 7:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement