జయలలిత ఎప్పుడు కోరితే అప్పుడు డిశ్చార్జి | Jayalalitha is fine, says prathap c reddy | Sakshi
Sakshi News home page

Nov 13 2016 7:53 AM | Updated on Mar 22 2024 11:05 AM

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంగా ఉన్నారని అపోలో చైర్మన్‌ ప్రతాప్‌ సి రెడ్డి చెప్పారు. ఐసీయూ నుంచి ఆమెను త్వరలో స‍్పెషల్‌ రూమ్‌కు మారుస్తామని తెలిపారు. జయలలిత ఎప్పుడు కోరితే అప్పుడు డిశ్చార్జి చేస్తామని ప్రతాప్‌ సి రెడ్డి చెప్పారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement