అన్నాడీఎంకే నేత ఇంట్లో 100 కిలోల బంగారం | IT officials seized 100 kg gold from AIADMK Leader House | Sakshi
Sakshi News home page

Dec 8 2016 6:11 PM | Updated on Mar 20 2024 3:38 PM

తమిళనాడు రాజధాని చెన్నైలో తెలుగు వ్యాపారవేత్తల నివాసాల్లో ఆదాయపన్ను శాఖ సోదాలు సంచలనం రేపాయి. ముగ్గురు తెలుగు వ్యాపారవేత్తలు శేఖర్‌ రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, ప్రేమ్‌ రెడ్డి ఇళ్లలో 60 మంది ఐటీ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. వేలూరు, కాట్పాడిలోని నివాసాల్లో సోదాలు చేశారు. 100 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement