నగరంలో కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు శనివారం పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనను నిరసిస్తూ... సీపీఐ, సీపీఎం నేతలు, కార్యకర్తలు శనివారం రామవరప్పాడు జంక్షన్ ఆందోళనకు దిగారు. ప్రత్యేక హోదాపై మాట తప్పిన వెంకయ్య గోబ్యాక్ అంటూ వారు నల్లజెండాలు చేతపట్టి పెద్ద పెట్టున్న నినాదాలు చేశారు.
Sep 17 2016 10:17 AM | Updated on Mar 21 2024 9:52 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement