జూన్‌ 1లోగా నరేష్‌ను కోర్టులో హజరుపరచండి | High court directs police to find out missing man naresh | Sakshi
Sakshi News home page

May 18 2017 1:16 PM | Updated on Mar 21 2024 8:47 PM

యాదాద్రి జిల్లా ఆలేరు మండలం పల్లెర్లకు చెందిన అంబోజు నరేష్‌ అదృశ్యంపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రేమించి పెండ్లి చేసుకున్న తన కుమారుడు కనిపించడం లేదని, అతని ఆచూకీ కనిపెట్టాలంటూ నరేష్‌ తల్లిదండ్రులు హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్‌ దాఖలు చేయగా, దానిపై న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది.

Advertisement
 
Advertisement
Advertisement