‘ఉప పోరు’లోనే గుణపాఠం | government ignores employers demands | Sakshi
Sakshi News home page

Jul 30 2017 7:08 AM | Updated on Mar 22 2024 11:03 AM

ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. మూడు విడతల డీఏ పెండింగ్‌లో ఉన్నా పట్టించుకునే దిక్కులేదు. 2016 జూలై, 2017 జనవరి, 2017 జూలై వరకు డీఏ ఇవ్వాల్సి ఉంది. 10 నెలల పీఆర్‌సీ అరియర్స్‌ ఏళ్లుగడుస్తున్నా అతీగతీ లేదు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement