అసలు ద్రోహులు వాళ్లే: మాజీ సీఎం | Farooq Abdullah supports his comments on PoK | Sakshi
Sakshi News home page

Nov 27 2016 2:00 PM | Updated on Mar 21 2024 9:55 AM

పాకిస్థాన్‌ అక్రమిత కశ్మీర్‌(పీవోకే) ప్రాంతం భారత జాగీరు కాదంటూ తాను చేసిన వ్యాఖ్యలను జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా సమర్థించుకున్నారు. భారత పార్లమెంట్‌లో పీవోకేపై తీర్మానం ఆలోచనను కూడా ఆయన తప్పుపట్టారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement