సంబరాల పేరుతో అత్యుత్సాహం ప్రదర్శించొద్దని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎంపికైన బీజేపీ నాయకుడు యోగి ఆదిత్యానాథ్ తన మద్దతుదారులకు సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించబోమని హెచ్చరించారు. సంబరాల పేరుతో గొడవలకు దిగేవారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు ఆయన పూర్తి స్వేచ్ఛనిచ్చారు.
Mar 19 2017 12:25 PM | Updated on Mar 21 2024 6:40 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement