తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలితను నమ్మినవాళ్లంతా ఇప్పుడు శశికళ వెంటే ఉన్నారని అన్నాడీఎంకే పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి అన్నారు. అన్నాడీఎంకే కార్యాలయమే తమ ఇల్లని, పన్నీర్ సెల్వం పేరు ఎత్తడమే తమకు ఇష్టం లేదని తెలిపారు.
Published Wed, Feb 8 2017 2:31 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలితను నమ్మినవాళ్లంతా ఇప్పుడు శశికళ వెంటే ఉన్నారని అన్నాడీఎంకే పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి అన్నారు. అన్నాడీఎంకే కార్యాలయమే తమ ఇల్లని, పన్నీర్ సెల్వం పేరు ఎత్తడమే తమకు ఇష్టం లేదని తెలిపారు.