రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన సీఎం కేసీఆర్ | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన సీఎం కేసీఆర్

Published Mon, Jul 17 2017 11:42 AM

శాసనసభ కమిటీ హాలులో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్, స్పీకర్ మధుసూదనాచారి, ప్రతిపక్ష నేత జానారెడ్డి, కోమటిరెడ్డి, గీతారెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. శాసనసభ్యులు ఒక్కొక్కరు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.