ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బయట ఓ కారులో మంటలు వ్యాపించిన ఘటన శుక్రవారం సాయంత్రం కలకలం రేపింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం బారిన పడిన కారు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేది అనుమానిస్తున్నారు.
Dec 18 2015 8:01 PM | Updated on Mar 21 2024 9:00 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement