కాంగ్రెస్ కార్యకర్తల అత్యుత్సాహం | apcc chief Raghuveera Reddy criticized for animal cruelty | Sakshi
Sakshi News home page

Oct 3 2015 7:17 PM | Updated on Mar 21 2024 9:02 PM

కాంగ్రెస్ క్యార్తకర్తల అత్యుత్సాహం రెండు మూగ ప్రాణులను బలి తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ కార్యకర్తులు అతి ప్రదర్శించారు. శనివారం కొవ్వూరులో రఘువీరా పర్యటన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు వినూత్నంగా ఏర్పాట్లు చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement