ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం 2013 భూ సేకరణ చట్టానికి ఏడు సవరణలు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం శనివారం సమావేశం అయ్యింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భూ సేకరణ చట్టాన్ని గుజరాత్ తరహాలో అమలు చేయాలని నిర్ణయించింది.
Dec 31 2016 4:17 PM | Updated on Mar 21 2024 7:46 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement